Monday, October 4, 2010

ఎల్.జి.ఓ వ్రాత పరీక్ష అనుమతికై కోర్టు ద్వారా న్యాయము పొందిన పోస్ట్ మెన్ సోదరులకు అభినందనలు

ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ మొత్తం మీద పోస్ట్ మెన్ పరీక్ష 18-03-2007 జరిగినది. కాని ఫలితాలు ఒక్కో డివిజన్ లో ఒక్కోతేదిన విడుదల చేయబడినవి.
మన డివిజన్ లో వి.రమణయ్య (పోస్ట్ మాన్ -గూడూరు ), .సుదీర్ బాబు (పోస్ట్ మాన్ - విద్యానగర్), జి.వి.రత్నయ్యపోస్ట్ మాన్ - గూడూరు) వారలకు మూడు సంవత్సరముల సర్విస్ పూర్తి చేయలేదని (ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం) నెల 10 తేది జరుగనున్న ఎల్.జి. పరీక్షకు అనుమతి యివ్వలేదు.
పై ముగ్గురు అభ్యర్ధులు న్యాయము కొరకు కోర్టు ను ఆశ్రయించగా సి..టి., హైదరాబాద్ బెంచ్ వారిని పరీక్షకు అనుమతించవలసినదిగా (తేది 01-10-2010) తీర్పు నిచ్చినది.

No comments:

Post a Comment