Monday, September 20, 2010

19-09-1968 ఒక రోజు సమ్మె 42 వార్షికోస్తావం

19-09-2010 నాడు గూడూర్ డివిజన్ కలువోయ్ పోస్ట్ ఆఫీసు ప్రాంగణం లో NFPE ఆదేశానుసారం 19-09-1968 సమ్మె వార్షికోస్తావం జరపడమైనది. వార్షికోస్తావం సందర్భం గా com. K.Sudhakar సమ్మె జరిగిన తీరు తెన్నులు , ప్రభుత్వం ఉద్యోగుల పై ప్రదర్శించిన గమన కాండ మొదలగు అంశాలను వివరించడం జరిగినది. అంతే కాకుండా 19-09-1984 ఒక రోజు సమ్మె ద్వారా పోస్టల్ శాఖ లోED ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించి అదే రోజు మధ్యానం12 గంటల radio వార్తల లో ED ఉద్యోగుల pay commission appointment చేయడం జరిగినది అన్న విశయాలను వివరించారు.


Com. C.Sudhakar Raju కలువోయ్ నుంచి Gudur కు బదిలీ అయిన సందర్బము Podalakur Sub Division లో ని 8 SO సిబ్బంది హాజరై ఘనం వీడ్కోలు పలికారు. అదే విదం కొత్తగా వచ్చిన SPM Sri S.A.Ismail గారికి, కొత్తగా వచ్చిన PA Sri B.Chandra Babu గారికి ఘనం స్వాగతం పలికారు. కార్యక్రమం లో Sri K.Sunkanna అభ్యర్ధులు Com. M.Ravindra Reddy, Com. K.Sudhakar ముఖ్య అతిధులు హాజరై నారు. దీనికి సంభందించిన ఫోటోలు ......ఎగువ చూడండి

No comments:

Post a Comment